డీజీపీ మహేందర్రెడ్డి | యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మృతి చెందిన మరియమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ అండగా ఉంటాయని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు.
తెల్ల బంగారం | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. సోమవారం జరిగిన ఆన్ లైన్ బిడ్డింగ్ లో ఖరీదుదారులు మొదటి రకం పంటకు క్వింటాకు రూ.7,250 చొప్పున బిడ్ చేశారు.
ఖమ్మం : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 20 రోజుల కిత్రం ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ఆ తర్వాత లాక్డౌన్ సైతం అమలులోకి వచ్చింది. తిరిగి సోమవారం మార్కెట్లో క్రయ విక్రయాలు మొదలు కాగా తొ�
షేక్ బుడాన్ బేగ్ | టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ కరోనాతో సోమవారం బెంగళూరులో మృతి చెందారు.
మంత్రి పువ్వాడ | ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్( KMC) నూతన మేయర్గా ఎన్నికైన పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహారాకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.
ఖమ్మం : ఖమ్మం నగర మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల ఏడో తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో అధికారులు ఇందుకు సంబంధించి ఈ ప్రక్
ఖమ్మం : ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించారు. మాస్క్ ఉంటేనే ఓటు అని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు భార
మంత్రి పువ్వాడ | మన గాలి, మన ఆక్సిజన్ అనే నినాదంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.90 లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ఉత్పత్తి(Oxygen Generated Plant) సెంటర్ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
ఖమ్మం : మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పరిహారం అందజేసి ఆదుకుంది. నిరుడు అక్టోబర్ నెలలో పూర్వ ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రా