హుండీల లెక్కింపు | ఈ నెల 29వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను తెరిచి లెక్కింపు జరుపనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.
కొమురవెల్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే కొమురవెల్లి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించ�