ప్రభుత్వ విప్ సుమన్ | చెన్నూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణపు సతీశ్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు.
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ | సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడం కోసం నిరంతరం వారికి అందుబాటులో ఉంటామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం శంకులపల్లె వద్ద రూ. 65 లక్షల నిధులతో నూతనంగ నిర్మిస్తున్న మురికి కాలు�
ఎమ్మెల్యే చిరుమర్తి | నార్కట్ పల్లి మండలంలోని పలు గ్రామాలలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.