Sports
- Dec 21, 2020 , 01:10:21
చాంపియన్ యార్కర్ లయన్స్

హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో యార్కర్ లయన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఎలైట్ టైగర్స్తో జరిగిన తుది పోరులో యార్కర్ లయన్స్ 55 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన యార్కర్ లయన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యఛేదనలో ఎలైట్ టైగర్స్ జట్టు 17.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి విజేతలకు ట్రోఫీ అందజేశారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్కు.. లేదంటే గెహ్లాట్కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
MOST READ
TRENDING