అంటాల్య(తుర్కియే): ఇరాన్ ఫుట్బాల్ టీమ్ అందరి మనసులు గెలుచుకుంది.అమెరికా జరిపిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు ఫిఫా ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా నైజీరియాతో జరిగిన పోరులో ఇరాన్ జట్టు.. ఘనంగానివాళి అర్పించింది.
జాతీయ గీతాలాపన సమయంలో ఇరాన్ ప్లేయర్లు..గులాబీ, ఉదా రంగుల్లో ఉన్న చిన్నచిన్న బ్యాక్ప్యాక్లతో చిన్నారులకు సంతాపం ప్రకటించారు. దీనికి తోడు నివాళిగా నల్లరిబ్బన్లు ధరించి మ్యాచ్ బరిలో దిగారు.