MI vs KKR : దూకుడుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. స్నిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్లో రోహిత్ శర్మ ( 33 ) ఔటయ్యాడు. భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ శర్మ.. శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో డికాక్, సూర్యకుమార్ ఉన్నారు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి ముంబై 80 పరుగులు చేసింది.