Sports
- Dec 11, 2020 , 10:58:01
ఆసీస్ ఏతో మ్యాచ్.. 6 వికెట్లు కోల్పోయిన ఇండియా

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న మూడు రోజుల డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లో.. భారత జట్టు 25.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 111 రన్స్ చేసింది. సిడ్నీలో జరుగుతున్న మ్యాచ్లో.. తొలి రోజు భారత్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. ఓపెనర్ పృథ్వీ షా, వన్డౌన్ ప్లేయర్ శుభ్మన్ గిల్లు మెరుగ్గా రాణించారు. పృథ్వీ షా 40 రన్స్ చేయగా, గిల్ 43 రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం వృద్ధిమాన్లు క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ ఏ జట్టులో అబ్బాట్, సుదర్లాండ్, గ్రీన్ లు చెరో వికెట్ తీసుకున్నారు. విల్డర్ముత్ ఖాతాలో రెండు వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో అజింక రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
MOST READ
TRENDING