IND vs NZ : భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. శార్ధూల్ ఠాకూర్ రనౌట్ అయ్యాడు. ఫెర్గూసన్ వేసిన 47 ఓవర్లో అతను అవుట్ అయ్యాడు. అంతకు ముందు షిప్లే బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ అవుట్ ఇవ్వడంతో సుందర్ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో బంతి వికెట్లను తాకడంతో సుందర్ పెవిలియన్ బాట పట్టాడు. గిల్, సుందర్ ఆరో వికెట్కు 32 బంతుల్లో 43 రన్స్ చేశారు. గిల్ (169), కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 47ఓవర్లకు భారత్ స్కోర్ 303/6.