వరంగల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలోని శివనగర్లో మంద అక్షిత పటేల్, టీఆర్ఎస్వీ నాయకుడు కలకొండ అవినాష్, పగడాల సతీశ్ ఆధ్వర్యంలో సోమవారం సుమారు 300మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అలాగే శివనగర్ పద్మశాలీ భవనంలో టీపీసీసీ కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్తోపాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరుతున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
‘మల్లన్న’ ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు