శంకర్పల్లి : శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మంగళవారం ఏఎంసీ గోదాము వద్ద లఘు చిత్రం సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో నూతన నటులు రవి, ప్రసాద్, రాల్, లక్ష్మిలు నటించారు. ఈ లఘు చిత్రానికి దర్శకత్వం ప్రదీప్ నిర్వహించగా, కిరణ్ నిర్మాతగా వ్యవహరించారు.