ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి మాత్రమే ఉపాధ్యాయ భర్తీలో దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. అందుకని మంచి మార్కులు స్కోర్ చేసేందుకు గణితంలో మాదిరి ప్రశ్రాపత్రాన్ని ‘నిపుణ’ అందిస్తున్నది.
ఇక్కడ ఇచ్చిన లింక్ను క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు