సదాశివనగర్, నవంబర్ 28 : పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే జా జాల సురేందర్ అన్నారు. మండలంలోని యాచా రం, ఉత్తునూర్, సదాశివనగర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, వజ్జపల్లి, దగ్గి, తిమ్మోజివాడి గ్రామాల్లో పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందజేస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ నాయక్, గాదారి అశోక్ రెడ్డి, రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు మర్కంటి బుచ్చన్న, ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నర్సింహులు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ గడీల భాస్కర్, విండో చైర్మన్లు మర్రి సదాశివరెడ్డి, కమలాకర్రావు, పార్టీ అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు కుమ్మరి రాజయ్య, పైడి జనార్దన్ యాదవ్, విండో డైరెక్టర్ ఏనుగు జనార్దన్ రెడ్డి, మోడల్ పాఠశాల చైర్మన్ రాంరెడ్డి, సర్పంచులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రం నర్సయ్య, ఎంపీటీసీ రాంచందర్ రావు, ఏఎంసీ చైర్మన్ సాయారెడ్డి, వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్, రాథోడ్ సురేందర్ నాయక్, శంకర్ నాయక్, పరమేశ్, రామారావు, తీగల నాగాగౌడ్, బంజే కుమార్, కార్తిక్ గౌడ్, మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.