ఐసీఎమ్మార్లో 80 అసిస్టెంట్ పోస్టులు

న్యూఢిల్లీ: భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్)లో ఖాళీగా ఉన్న గ్రూప్ బీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, ఆర్హత కలిగిన భ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తులు వచ్చేనెల 3 వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
మొత్తం పోస్టులు: 80
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 30 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
అప్లికేషన్లకు చివరితేదీ: డిసెంబర్ 3
అడ్మిట్ కార్డుల విడుదల: డిసెంబర్ 21
పరీక్ష తేదీ: 2021, జనవరి 3
వెబ్సైట్: www.icmr.gov.in
తాజావార్తలు
- క్యాపిటల్ హిల్కు జెట్లో వెళ్లింది.. ఇప్పుడు లీగల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !
- మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- నేతాజీ జీవితం అందరికీ స్ఫూర్తి
- ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
- ‘లైంగిక దాడి బాధితులకు కోర్టు బాసట’
- చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు
- రిపబ్లిక్ డే గిఫ్ట్గా అక్షయ్ 'బచ్చన్ పాండే'
- వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్
- కావలిలో కారును ఢీకొట్టిన టిప్పర్.. వేములవాడ వాసి మృతి