గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో కనిపించని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కనీసం నాలుగు నెలలు కూడా నిండకముందే బిందెలు, డబ్బాలు పట్టుకొని రోడ్లెక్కాల్సిన దుస్థితి రానేవచ్చింది.
నగర వాసులు గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్నారని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది. మంగళవారం సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్డులో రిక్షాపై డబ్బాల ద్వారా నీటిని తరలిస్తూ.. కనిపించిన దృశ్యమిది.