ముంబై, జూలై :నిన్ననష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లుఈరోజు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ 290 పాయింట్ల నష్టంతో 52,262 వద్దకు చేరగా నిఫ్టీ 94 పాయింట్లు నష్టపోయి 15,657 వద్ద కొనసాగుతున్నాయి.