హైదరాబాద్, మార్చి 30 : టీచర్ అర్హత పరీక్ష (టెట్)కు ఊహించని రీతిలో దరఖాస్తుల వెల్లువ కొనసాగుతున్నది. నాలుగు రోజుల్లోనే లక్ష మందికిపై దరఖాస్తులు చేసుకొన్నారు.
ఈ నెల 26 నుంచి దరఖాస్తులను స్వీకరణ ప్రారంభం కాగా, 30 నాటికి లక్ష మంది దరఖాస్తు చేసుకొన్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి ఏప్రిల్ 12.