జోధ్పూర్, జనవరి 28: కొవిడ్ను గుర్తించడానికి ఐఐటీ జోధ్పూర్ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ప్రత్యేక ఎక్స్-రే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇందులో కామ్ఐటీ-నెట్ అనే అల్గారిథంను ఉపయోగించారు. ఛాతి ఎక్స్రేలను పరిశీలించడం ద్వారా.. శరీరంలో వైరస్ ఉందో.. లేదో ఇది చెప్తుంది. అంతే కాకుండా ఛాతిలో వైరస్ ఎంత మేర విస్తరించిందో కూడా చూపిస్తుంది. ఈ టెక్నాలజీతో శాస్త్రవేత్తలు 2,500 ఎక్స్రేలను పరిశీలించగా 96.85% కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయి.
జోధ్పూర్, జనవరి 28: కొవిడ్ను గుర్తించడానికి ఐఐటీ జోధ్పూర్ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ప్రత్యేక ఎక్స్-రే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇందులో కామ్ఐటీ-నెట్ అనే అల్గారిథంను ఉపయోగించారు. ఛాతి ఎక్స్రేలను పరిశీలించడం ద్వారా.. శరీరంలో వైరస్ ఉందో.. లేదో ఇది చెప్తుంది. అంతే కాకుండా ఛాతిలో వైరస్ ఎంత మేర విస్తరించిందో కూడా చూపిస్తుంది. ఈ టెక్నాలజీతో శాస్త్రవేత్తలు 2,500 ఎక్స్రేలను పరిశీలించగా 96.85% కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయి.