హైదరాబాద్ : దేశ మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల నేత, బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
దేశ స్వాతంత్ర్యం కోసమే గాక, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబూజీ’ ని పేర్కొన్నారు. నేటి యువత ఆయన జీవిత చరిత్రను అధ్యయనం చేయాలన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య