సిద్దిపేట : తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోంది. రాష్ర్ట టీడీపీ అధికార ప్రతినిధి గుండు భూపేష్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్. రమణకు పంపారు. ఒకట్రెండు రోజుల్లో తన అనుచరులతో కలిసి మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో భూపేష్ చేరనున్నారు. గుండు భూపేష్ ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గం ఇంచార్జిగా కొనసాగుతున్నారు.
ఇవికూడా చదవండి..