పుణె: ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. మూడు వన్డేల సిరీస్ ఇప్పటికే 1-1తో సమం కావడంతో ఈ మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. రెండో వన్డేలో 336 పరుగుల భారీ స్కోరు చేసినా.. దానిని నిలబెట్టుకోలేకపోయిన టీమిండియా ఈ మ్యాచ్లో మరింత భారీ స్కోరు చేస్తేనే మ్యాచ్పై ఆశలు నిలుస్తాయి. ఈ కీలకమైన మ్యాచ్కు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తప్పించి నటరాజన్ను టీమ్లోకి తీసుకున్నారు. అటు ఇంగ్లండ్ టీమ్లో టామ్ కరన్ స్థానంలో మార్క్ వుడ్ను తుది జట్టులోకి తీసుకున్నారు.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
కోహ్లి అడిగాడు.. సాఫ్ట్ సిగ్నల్కు నో చెప్పిన బీసీసీఐ
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి