హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభకు ప్రజాదరణ కరువైంది. శుక్రవారం ఖమ్మం జిల్లాలో చింత కాని మండలం జగ న్నాథపురం వద్ద ఏర్పాటు చేసిన రైతు ఆశీ ర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జన సమీకరణ కోసం ప్రయత్నాలు విఫమయ్యాయి. ఖమ్మం సభకు జనం రాకపోవడం, ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు డ్వాక్రా మహిళలు, స్వయం సేవా సంఘాల ప్రతినిధులను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభకు ప్రజాదరణ కరువు
సభకు జనం రాకపోవడం, ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో ఖాళీగా వెళ్తున్న బస్సులు
డ్వాక్రా మహిళలు, స్వయం సేవా సంఘాల ప్రతినిధులను బలవంతంగా తరలిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు https://t.co/99RvPTrOPX pic.twitter.com/gNDdPmrbk0
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2026