KCR | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం నాడు కామారెడ్డి చేరుకుంది. బస్సు యాత్ర తోవలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద కాసేపు ఆగి పకోడి తిని ఛాయ్ తాగారు. అనంతరం అభిమానంతో తన దగ్గరకు వచ్చిన స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. వారితో సెల్ఫీలు దిగారు. [gallery size="full" columns="1" ids="1576551,1576552,1576553,1576554,1576555,1576556"]