హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్గా అబ్దుల్ హమీద్ను నియమించారు.
సిద్దిపేట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న హమీద్ను మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.