National
- Jan 26, 2021 , 11:44:59
VIDEOS
భారత్కు బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: బిట్రన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్కు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అసాధారణ రాజ్యాంగానికి జన్మదినమని ఆయన కొనియాడారు. ఈ మేరకు బోరిస్ జాన్సన్ భారత్కు ఒక సందేశాన్ని పంపించారు. భారత్ ఈ రోజు రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నది. ఇది అసాధారణమైన రాజ్యాంగానికి పుట్టినరోజు. ఆ అసాధారణ రాజ్యాంగమే భారత్ను ప్రపంచంలోనే అత్యంత శ్రేష్ఠమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టింది. భారత్ అంటే నాకు గుండెల నిండా అభిమానం ఉన్నది. ఆ దేశానికి, అక్కడి ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని బోరిస్ జాన్సన్ తన సందేశంలో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా
MOST READ
TRENDING