National
- Jan 05, 2021 , 14:57:11
సీనియర్ నేతకు రక్షణ మంత్రి బర్త్డే విషెస్

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మురళీ మనోహర్ జోషి పుట్టినరోజు నేపథ్యంలో ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్ఛాన్ని అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం నేతలిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. రాజకీయ అంశాలతోపాటు వ్యక్తిగత అంశాలు కూడా ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఏదైనా జరిగితే మీదే బాధ్యత: సజ్జల
- మన ప్రజాస్వామ్యం ఎంతో శక్తివంతం: వెంకయ్య
- కశ్మీర్లో అల్లర్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర బహిర్గతం
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : ఎస్ఈసీ
- గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన బిగ్బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం
MOST READ
TRENDING