National
- Nov 28, 2020 , 22:34:18
30న వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన

ఉత్తరప్రదేశ్ : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించనున్నారు. హండియా( ప్రయాగ్ రాజ్)- రాజతలాబ్ (వారణాసి) మధ్య పూర్తయిన ఆరులేన్ల జాతీయ రహదారి-19ని ఆయన జాతికి అంకితం చేయన్నారు. అనంతరం ఆయన దేవ్ దీపావళి వేడుకల్లో పాల్గొని కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ప్రాంతంతోపాటు సారనాథ్ పురావస్తుశాఖ మ్యూజియంను సందర్శించున్నట్లు శనివారం ప్రధాని కార్యాలయం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 13 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది లైంగిక దాడి
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్క్లబ్లో ప్రత్యేక బస్పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
MOST READ
TRENDING