న్యూఢిల్లీ: వృద్ధులపై మాత్రమే కరోనా రెండో వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్బలరామ్ భార్గవ పేర్కొన్నారు. యువకుల్లో కరోనా పాజిటివ్ రేటు స్వల్పంగా పెరిగిందన్నారు.
2020 సెప్టెంబర్లో కరోనా ఫస్ట్ వేవ్ కేసులు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. తర్వాత ఆరు నెలలకు తాజాగా కొవిడ్-19 రెండో వేవ్ కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత నెల నుంచి కరోనా కేసుల పెరుగుదల మొదలైంది.
కరోనా తొలి, రెండో వేవ్ పాజిటివ్ కేసులు, మరణాల తీరుపై ఐసీఎంఆర్ విశ్లేషణ జరిపింది. దీని ప్రకారం విభిన్న వయస్సుల వారిపై కరోనా పాజిటివిటీలో ఎటువంటి తేడా లేదని ఈ అధ్యయనంలో నిర్ధారించినట్లు డాక్టర్ బలరామ్ భార్గవ చెప్పారు.
కరోనా తొలి, రెండో వేవ్లలో నమోదైన కేసుల్లో 70 శాతానికి పైగా 40 ఏండ్లు దాటిన వారే. యువ పేషంట్లు స్వల్పంగా మాత్రమే పెరిగారన్నారు. తొలి విడుత 7600 కేసులు, రెండో విడుత 1,885 కేసుల వివరాలను అధ్యయనం చేశామన్నారు. రెండు దఫాల కరోనా కేసుల నమోదులోనూ, మరణాల్లోనూ ఎటువంటి తేడా లేదన్నారు.
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను
కరోనా నివారణకు 8 మార్గాలు
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
డోంట్ కేర్ కరోనా.. బంగారం దిగుమతి పైపైకి
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..