ముంబై, మార్చి 31: పిత్తవాహిక (బైల్ డక్ట్)లోని రాయిని తొలగించేందుకు ఎన్సీపీ అధినేత శరద్పవార్కు అత్యవసరంగా ఎండోస్కొపి చేసినట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నదని బుధవారం చెప్పారు. 80 ఏండ్ల పవార్ మంగళవారం బ్రీచ్ కాండీ దవాఖానలో చేరారు. రాత్రి పది గంటలకు ఆయనకు ఎండోస్కొపి చేసి, రాయిని తొలగించారు.
ఇవి కూడా చదవండి:
గే న్యాయవాది.. హైకోర్టు జడ్జిగా ఉండొద్దా?
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు