జామ్నగర్, సెప్టెంబర్ 27: గుజరాత్లోని పటేల్ పార్కు సమీపంలో 19 ఏండ్ల వినీత్ మెహుల్భాయత్ కున్వారియా బుధవారం రాత్రి గార్బా డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించా రు.
కుటుంబంలో హృద్రోగ సంబంధ వ్యాధుల హిస్టరీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, లైఫ్ ైస్టెల్, ఒబెసీటీ వంటివి యువకుల మరణానికి కారణం కావచ్చని వారు తెలిపారు.