మాల్: రాష్ట్రంలో మత్స్య రంగానికి ఊపిరి పోస్తున్న ఘనత కేసీఆర్దే అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం చింతపల్లి మండల పరిధి గడియగౌరారంలోని చెరువులో చేపపిల్లను వదిలారు.
సందర్భంగా ఆయన మాట్లా డుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ విశాలాక్షి, ఎంపీపీ కొండూరి భవాని, జడ్పీటీసీ కంకణాల ప్రవీణ,గోపిడి కిష్టారెడ్డి, సాగ ర్రావు, నట్వగిరిధర్, గున్రెడ్డి శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వరలక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.