మిర్యాలగూడ: నిరుపేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనారోగ్యంతో బాధ పడుతున్న పేదలకు చేయూత ఇస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 63 మందికి రూ.20 లక్షల వెయ్యి రూపాయల
విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీ నూకల సరళ, ఏఎంసీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మోషీన్ అలీ, చిర్ర మల్లయ్య, బాబ య్య, సైదయ్య, రవితేజ, సేవ్యానాయక్, జగదీశ్ ఉన్నారు.