మెదక్ జిల్లాలోని మెదక్, నారాయణఖేడ్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పద్మాదేవేందర్రెడ్డి, భూపాల్రెడ్డి, చంటి క్రాంతి కిరణ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫామ్లను హైదరాబాద్లో ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.