Mancherial
- Dec 27, 2020 , 02:23:13
మార్కెట్ కమిటీ చైర్మన్కు సన్మానం

మంచిర్యాలటౌన్(శ్రీరాంపూర్) : మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన పల్లె భూమేశ్ను శనివారం సాయంత్రం టీబీజీకే ఎస్ నాయకులు సన్మానించారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమార స్వా మి, పెట్టం లక్ష్మణ్, పిట్ కార్యదర్శులు మహేందర్రెడ్డి, కొలిపాక సమ్మయ్య, నీలం సదయ్య, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల అగ్రికల్చర్ : మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్ ను జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు సన్మానించారు. లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు, అంజయ్య, నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎర్రకోట ఘటనను ఖండించిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి
- కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
- చెన్నైలో క్వారంటైన్లో బెన్స్టోక్స్
- పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
- ఈరోజు మీకు, మాకు ఎంతో ప్రియమైన రోజు: స్కాట్ మోరిసన్
- ట్రాక్టర్ పరేడ్ : ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- సైకో కిల్లర్ రాములు అరెస్టు
- టీఎంసీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
- పాత వాహనాలపై 'గ్రీన్ టాక్స్'
- ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా
MOST READ
TRENDING