మంచిర్యాలటౌన్, మే 18: మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్రావు ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవా రం పాలాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిత్రావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా జిల్లాలో మెడికల్ కా లేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని, ఇటీవల ఎమ్మెల్యే దివాకర్రావు కూడా సీఎంను కలిసి ఈ విషయాన్ని గు ర్తు చేశారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, నాయకులు గోగుల రవీందర్రెడ్డి, తోట తిరుపతి, బొలిశెట్టి కిషన్, పోరెడ్డి రాజు, కా ర్కూరి చంద్రమౌళి, గట్టయ్య, సుధీర్, గడప రా కేశ్, బింగి ప్రవీణ్, తూముల నరేశ్పాల్గొన్నారు.
చెన్నూర్, మే 18 : అస్నాద్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద టీఆర్ఎఎస్ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్ పర్స న్ అర్చనాగిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్ జగన్నాథుల శ్రీనివాస్, నాయకులు రాంలాల్ గిల్డా, జాడి తిరుప తి, నాయిని సతీశ్, మేడ సురేశ్రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
మందమర్రి మే 18; మార్కెట్ ఏరియాలో టీఆర్ఎస్ సమన్వయ కమిటీల నాయకులు సీఎం కేసీఆర్, విప్ బాల్క సుమన్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ వివిధ వార్డుల సమన్వ య కర్తలు ఎండీ.అబ్బాస్, బర్ల సదానందం, తో ట సురేందర్, బడికెల సంపత్, భట్టు రాజ్కుమా ర్, భూ పెల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, మే 18; టీఆర్ఎస్ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జం గం కళ, పార్టీ పట్టణ సమన్వయ కర్త అబ్దుల్అజీజ్ సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేశారు. వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, పుల్లూరి సుధాకర్, పొ లం సత్యం జిలకర మహేశ్, గడ్డం సంపత్కుమా ర్, బీ అనిల్రా వు, పార్వతీ విజయ, కో-ఆప్షన్ సభ్యులు ఎం డీ యాకూబ్అలీ, రజియా, సీనియర్ నాయకులు బోయినపల్లి నర్సింగరావు, గడ్డం రాజు, కొక్కుల సతీశ్, ఎర్రబెల్లి రాజేశ్, కొండా కుమార్, మాదా సు రాజ్కుమార్ పాల్గొన్నారు.
లక్షెట్టిపేట రూరల్, మే 18 : అంబేద్కర్ చౌరస్తా లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు చిన్న య్య ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. మాజీ డీసీఎంఎస్ చైర్మ న్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, రవి, చిన్నన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.