హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. దేవరకద్ర మండలం బస్వాపూర్లో చెక్ డ్యాంను కుల్చేయడానికి యత్నించారు. నీళ్లు నిలవడంతో ఇసుక తీయడానికి రావట్లేదని ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో హిటాచితో ధ్వంసం చేస్తుండగా చూసిన రైతులు అడ్డుకున్నారు. దీంతో హిటాచితో పాటు ఇసుక మాఫియా పరారయ్యాయి.
మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం
దేవరకద్ర మండలం బస్వాపూర్లో చెక్ డ్యాంను కుల్చేయడానికి యత్నించిన ఇసుక మాఫియా
నీళ్ళు నిలవడంతో ఇసుక తీయడానికి రావట్లేదని అరాచకం
అర్ధరాత్రి సమయంలో హిటాచితో ధ్వంసం చేస్తుండగా చూసి అడ్డుకున్న రైతు
హిటాచితో పాటు పరారైన ఇసుక మాఫియా
చెక్… pic.twitter.com/H75e5cZLgx
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2026