నవాబ్పేట, జూన్ 24 : ‘మీ పిల్లల్ని ప్ర భుత్వ పాఠశాలలో చేర్పిస్తే.. నేనే మీ ఇం టి ట్యాక్స్ కడుతా’.. అని రుద్రారం సర్ప ంచ్ (బీఆర్ఎస్) కావలి రవీందర్ విద్యా ర్థుల తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్ ఇ చ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగ ంగా బుధవారం సర్పంచ్ అధ్యక్షతన నవాబ్పేటలో ఎంఈవో నాగ్యానాయక్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా..
ఈ సందర్భంగానే సర్పంచ్ రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ శాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేటు నుంచి మన గ్రామ ప్రభుత్వ బ డిలో పిల్లలను చేర్పిస్తే వారి తల్లిదం డ్రుల ఇంటి ట్యాక్స్ తానే చెల్లిస్తా నన్నా రు. దీంతో స్పందించిన తల్లి దం డ్రులు 14మంది విద్యార్థులను ప్రభు త్వ బడిలో చేర్పించారు.