భూత్పూర్, సెప్టెంబర్ 11 : టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అన్నారు. శనివారం మున్సిపాలిటీలో ని 6, 10, 4 వార్డుల టీఆర్ఎస్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 6వ వార్డు అధ్యక్షుడిగా శివరాజు, ఉపాధ్యక్షులుగా యాదయ్య, చెన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా పవన్కుమార్, యూత్ అధ్యక్షుడిగా గుంత తిరుపతయ్య, 10వ వార్డు అధ్యక్షుడిగా ఎం డీ అసద్, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్, శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా రాధాకృష్ణ, యూత్ అధ్యక్షుడిగా భీమస్వామి, 4వ వా ర్డు అధ్యక్షుడిగా శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా తిరుపతయ్య, శేఖర్, ప్రధాన కార్యదర్శిగా రామస్వామి, యూత్ కమిటీ అధ్యక్షుడిగా శివ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ సత్తూర్ చంద్రశేఖర్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, సత్యనారాయణ, సాయిలు, మురళీధర్గౌ డ్, అశోక్, సదానంద్గౌడ్, బ్రహ్మయ్య, బో రింగ్ నర్సింహులు, ప్రేమ్కుమార్, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు అన్నారు. మం డలంలోని దోనూర్, సింగందొడ్డి, మంగలిగడ్డతండా, చౌటకుంటతండాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. దోనూ ర్ గ్రామాధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి, యూత్ అధ్యక్షుడిగా శివకుమార్, సింగందొడ్డి అధ్యక్షుడిగా వెంకటయ్య, యూత్ అధ్యక్షుడిగా ఆంజనేయులు, చౌటకుంటతండా అధ్యక్షుడిగా శ్రీనునాయక్, యూత్ అధ్యక్షుడిగా నరేశ్, మంగలిగడ్డతండా అధ్యక్షుడిగా పాం డు, యూత్ అధ్యక్షుడిగా లక్ష్మణ్నాయక్ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, ఎల్లయ్యయాదవ్, జగన్గౌడ్, ఎం పీటీసీల సంఘం మండల అధ్యక్షుడు సుదర్శన్, జైపాల్రెడ్డి, బాలస్వామి, వెంకట్సాగర్, బాబా, బంగారు, సుకుమార్, నవీనాచారి, లాలూనాయక్, చంద్రశేఖర్, శ్రీనివాస్గౌడ్, మల్లయ్య, ఆంజనేయులు, రవి, పాండు, నారాయణ, శ్రీనివాసులు, రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీని పటిష్టపర్చాలి
టీఆర్ఎస్ కార్యకర్తలు సమిష్టిగా ఉంటూ గ్రామస్థాయిలో పార్టీని పటిష్టపర్చాలని టీఆర్ఎస్ మండల అద్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి కోరా రు. మండలంలోని నార్లోనికుంట, బస్వాపూర్, గూరకొండ, గద్దెగూడెం, వెంటాయపల్లి గ్రామాల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. నార్లోనికుంట అధ్యక్షుడిగా వివేక్గౌడ్, యూత్ అధ్యక్షుడిగా సత్యన్న, మహి ళా విభాగం అధ్యక్షురాలిగా వడ్ల నారాయణమ్మ, బస్వాపూర్ అధ్యక్షుడిగా నారాయణాచారి, యూత్ అధ్యక్షుడిగా రాజశేఖర్, గూరకొండ గ్రామ అధ్యక్షుడిగా దాసరి గో పాల్, యూత్ అధ్యక్షుడిగా ప్రశాంత్, మహి ళా విభాగం అధ్యక్షురాలిగా భాగ్యమ్మ, గద్దెగూడెం అధ్యక్షుడిగా బాలగణేశ్, యూత్ అధ్యక్షుడిగా నందకిశోర్, వెంకటాయపల్లి గ్రామ అధ్యక్షుడిగా బాలసాయన్న, యూత్ అధ్యక్షుడిగా సురేశ్ తదితరులను ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, సర్పంచులు రామాంజనేయులు, హన్మంతు, ఆంజనేయులు, హేమలత, ఎం పీటీసీలు జంగం పార్వతమ్మ, లక్ష్మి, నాయకులు శ్రీకాంత్యాదవ్, కొండా శ్రీనివాస్రెడ్డి, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుగొమ్మలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ణం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని వాయిల్కుంటతండా, పెద్దబాయితండా, నెలబండతం డా, మొదంపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. వాయిల్కుంటతండా అధ్యక్షుడిగా నర్సింహనాయక్, ఉ పాధ్యక్షుడిగా రవినాయక్, యూత్ అధ్యక్షుడిగా లక్ష్మణ్నాయక్ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లింగ్యానాయక్, సింగిల్విండో డైరెక్టర్ మం జునాయక్, సర్పంచ్ గోపీనాయక్, ఏఎంసీ డైరెక్టర్ శివానందరెడ్డి పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కొమిరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్రెడ్డి, జానంపేట అధ్యక్షుడిగా రామకృష్ణ, అచ్చాయిపల్లి గ్రామ అధ్యక్షుడిగా మల్లేశ్, గాజులపేట అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి తదితరుల ను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, మండల ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, రఘుపతిరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, గూపని కొండయ్య, శివరాములు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
అడ్డాకుల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పెద్దమునగల్చేడ్ రాంచంద్రారెడ్డి, వర్నె గ్రామాధ్యక్షుడిగా బాలస్వామి, ముత్యాలంపల్లి అ ధ్యక్షుడిగా శేఖర్రెడ్డి, చిన్నమునగల్చేడ్ అ ధ్యక్షుడిగా వేణయ్య, బలీదుపల్లి అధ్యక్షుడి గా నర్సింహ, కన్మనూరు అధ్యక్షుడిగా రాజవర్ధన్రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి సాక బాలనారాయణ, భీంరెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్రెడ్డి, వేణుయాదవ్, సింగిల్విండో చై ర్మన్ జితేందర్రెడ్డి, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రంగన్నగౌడ్, ఖాజాగోరి, రమేశ్గౌడ్, రాజేశ్వర్రెడ్డి, భా స్కర్గౌడ్, బాలరాజు, రమేశ్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
మండలంలోని కుతినేపల్లి, దోండ్లపల్లి, చొక్కంపేట, కొర్రతండాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్ తెలిపారు. కుతినేపల్లి గ్రామ అధ్యక్షుడి రమేశ్, యూత్ అధ్యక్షుడిగా ప్రవీణ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా అంగోత్, దోండ్లపల్లి అధ్యక్షుడి నర్సింహులు, యూత్ అధ్యక్షుడిగా మైబు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా సరిత, కొర్రతండా అధ్యక్షుడి రాంగ్యానాయక్, యూత్ కమిటీ అధ్యక్షుడిగా తౌర్యానాయక్ తదితరులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, అభిమన్య యువసేన మండల అధ్యక్షుడు రామకృష్ణాగౌడ్, సర్పంచ్ సేవ్యానాయక్, ఆనంద్గౌడ్, వెంకటయ్య, దేవేందర్, సత్యయ్య, శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
మండలంలోని కూచూర్, దొడ్డిపల్లి, కాకర్జాల గ్రా మాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను మండల నాయకులు అభినందించారు. కార్యక్రమం లో ఎంపీపీ అనంతయ్య, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాగిరెడ్డి, ప్రతాప్, మెండె శ్రీను, రవి, భోజయ్య తదితరులు పాల్గొన్నారు.