సిరిసిల్ల : ఇటీవల ఆర్టీసీ చైర్మన్గా పదవీబాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య గురువారం హైదరాబాద్లోని బస్భవన్లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, రాజరాజేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.