కలెక్టరేట్ : సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని సమావేశ హాలులో పట్టణంలో చేపడుతున్న పలు అభ
సిరిసిల్ల రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర హాస్యాస్పదమని, ప్రజా సంగ్రామ యాత్ర కాదు..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సందర్శన యాత్రల ఉందని టీఆర్ఎస్ తంగళ్లపల్లి మండల గ్రామ శాఖ అధ్యక్షుడు బండి
కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు నర్సయ్య, మైసవ్వ దం
కోనరావుపేట : పంట మార్పిడి చేయడంతోనే అధిక లాభాలను గడించొచ్చని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలంలోని సుద్దాల రైతువేదికలో యాసంగి పంటలపై రైతులకు అవగాహన
ముస్తాబాద్ : సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని, దళితుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు కొమ్ము బాలయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణతల్లి �
ముస్తాబాద్లో టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక.. రాజీవ్చౌక్ వద్ద దిష్టిబొమ్మ దహనం ముస్తాబాద్ : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న సీఎం కేసీఆర్�
సిరిసిల్ల : ఇటీవల ఆర్టీసీ చైర్మన్గా పదవీబాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య గురువారం హైదరాబాద్లోని బస్భవన్లో ఆయన
కలెక్టరేట్ : జిల్లాలో ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర భూసేకరణ పనులను వేగవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన సమీకృత కలెక్టరేట్లోని సమావేశ హాల�
ముస్తాబాద్ : రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్పై టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిరాధార ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరని టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్
సిరిసిల్ల రూరల్ : మద్యం షాపుల కేటాయింపుల్లో దళితులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని హర్షిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్ష
కలెక్టరేట్ : వచ్చే యాసంగిలో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు వారికి అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సోమవారం రా�