Karimnagar
- Nov 30, 2020 , 00:59:56
వైభవంగా సత్యనారాయణ వ్రతాలు

- తరలివచ్చిన దంపతులు
- కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ వేడుకలు
కరీంనగర్కల్చరల్: నగరంలోని భగత్నగర్ అంజనాద్రి ఆలయంలో ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ప్రముఖ పురోహితులు గర్రెపల్లి మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్రతాల్లో 60 మంది దంపతులు పాల్గొన్నారు. కాగా, కొవిడ్ నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకపాటి హనుమంతరావు, మీస శ్రీనివాస్, పత్తెం మారుతిరెడ్డి, హనుమాండ్ల శ్రీనివాస్, ఆలయ అర్చకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఖమ్మంలో భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
- 60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు
- ఆప్ ఎంపీ సంజయ్సింగ్కు బెదిరింపులు
- ఆవిష్కరణల హైదరాబాద్.. సౌరవిద్యుత్లో బాగుబాగు
- రన్ వే పై చిరుత రయ్.. రయ్...! వీడియో వైరల్... !
- విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
MOST READ
TRENDING