టెహ్రాన్: ఇరాన్లోని ప్రవాస భారతీయులు అప్రమత్తంగా ఉండాలని టెహ్రాన్లోని భారత ఎంబసీ మంగళవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. భారత పౌరులు ఇండ్లల్లోనే ఉండాలని, కనీసం 48 గంటలు తమ తమ ప్రాంతాలను వీడొద్దని ఎంబసీ సూచించింది.
ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు.. 989128109115, 989128109 102, 989128109109, 98993 2179359లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది.