International
- Jan 22, 2021 , 01:23:23
VIDEOS
బాగ్దాద్లో బాంబుల మోత..32 మంది మృతి

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబులతో దద్దరిల్లింది. గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరుగడంతో 32 మంది మరణించారు. 73 మంది గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే బాబ్ అల్-షార్కి ప్రాంతంలో దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. తమవెంట తెచ్చుకున్న బాంబులను పేల్చడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులా మారింది. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
తాజావార్తలు
- ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో అశ్విన్..పోటీలో ముగ్గురు
- పోర్ట్ ప్రాజెక్టుల కోసం ఆరు లక్షల కోట్లు పెట్టుబడి
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు
- రోహిత్ శర్మ పోస్ట్..సోషల్మీడియాలో ఫన్నీ మీమ్స్
- కాంగ్రెస్లో ముదురుతున్న లొల్లి.. ఆనంద్శర్మ vs అధిర్ రంజన్
- నలమలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..
- స్వంత కంపెనీ టీకానే వేసుకున్న నటాషా
- మన గుహలు..పర్యాటక ప్రాంతాలు
- వీడియో : ఎన్నికల ప్రచారంలో అన్నాచెల్లెళ్ల డాన్స్
- ఏసీబీ వలలో ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి
MOST READ
TRENDING