Free Biryani : దిల్సుఖ్నగర్లో ఉచిత బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. స్థానికంగా ఉన్న ‘జిస్మత్ జైల్ మండి’ (Jismat Jail Mandi) నిర్వాహకులు సోమవారం ఫ్రీ బిర్యానీ ఆఫర్ పెట్టారు. దాంతో.. బిర్యానీ తినేందుకు జనం భారీగా వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన యువత, ఇతరులతో హోటల్ ఆవరణ కిక్కిరిసిపోయింది.
‘జిస్మత్ జైల్ మండి’ నిర్వాహకులు ఉచిత బిర్యానీ ఆఫర్ ఫలితంగా ప్రధాన రహాదారిపై రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
దిల్సుఖ్నగర్లో ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ ప్రజలు
జిస్మత్ మంది పెట్టిన ఫ్రీ బిర్యానీ ఆఫర్ కోసం ప్రజలు ఎగబడడంతో, ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం pic.twitter.com/RrjC1HMeD8
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026