Tirupathi | ఏపీలోని తిరుపతిలో ఓ ఏఎస్సై హల్చల్ సృష్టించాడు. ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలంటూ మద్యం మత్తులో హోటల్ యజమానిని చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Free Biryani : దిల్సుఖ్నగర్లో ఉచిత బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. స్థానికంగా ఉన్న 'జిస్మత్ జైల్ మండి' (Jismat Jail Mandi) నిర్వాహకులు సోమవారం ఫ్రీ బిర్యానీ ఆఫర్ పెట్టారు.
చెన్నై: కొత్తగా ఏర్పాటు చేసిన ఒక షాపు ఐదు పైసల నాణేం ఇస్తే బిర్యానీ ఉచితం అంటూ ప్రకటించింది. దీంతో వందలాది మంది జనం ఐదు పైసల నాణేలతో ఆ షాపు వద్దకు చేరారు. అయితే అంత మందికి ఉచితంగా బిర్యానీ ఇవ్వలేక నిర్వాహకు