KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఓల్డ్ సిటీలో పర్యటించారు. బోనాల పండుగ సందర్భంగా వివిధ ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. నాంపల్లిలోని ఏడు గుళ్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే చార్మినార్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.లాల్ దర్వాజ సింహవాహిన మహంకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు కేటీఆర్కు బోనాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి..
IND vs SLXI | టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్.. నబీ, సిరాజ్ చెలరేగేనా..!
Actor Ali | ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేశారు, కరివేపాకులా తీసేశారు.. ఆలీ సంచలన వ్యాఖ్యలు!
Keerthy Suresh | సినిమా ఆఫర్లు లేవని ట్రోలింగ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన కీర్తి!