హైదరాబాద్ : భారత నౌకాదళం మాజీ చీఫ్ అడ్మిరల్ (రిటైర్డ్) అధికారి(Former Navy Chief) ఎల్. రాందాస్(90) కన్నుమూశారు (Passed away). వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేవీ మాజీ అధిపతి రాందాస్( Ramdas) శుక్రవారం హైదరాబాద్లోని(Hyderabad) మిలిటరీ దవాఖానలో తుది శ్వాస విడిచారు. కాగా, 1990 నుంచి 1993 వరకు నేవీ చీఫ్గా వ్యవహరించారు. రాందాస్ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.