Gadwal
- Aug 30, 2020 , 04:38:31
VIDEOS
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెద్దమందడి : వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మోటర్ సైకిల్ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రా మ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మన్నెం (45) శనివారం రాత్రి తన వ్యవసాయ పొలం నుంచి పనులను ముగించుకొని ఇంటికి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి మోటర్ సైకిల్ ఢీకొట్టడంతో మన్నెం అక్కడిక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వారిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
MOST READ
TRENDING