బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్లోని బీజేఆర్నగర్ బస్తీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నేతలు కోట రాములమ్మ, నడిమింటి కృష్ణ ,దామోదర్ తదితరులు పాల్గొన్నారు.