సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి..
సంబురాలు చేసుకున్న అన్నదాతలు
రైతుబంధుతో అసలైన సంక్రాంతి
ఊరూరా రైతుబంధు ముగ్గులేసి..
రైతుబంధు సంబురాలు కొనసాగుతున్నాయి.. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతన్నలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.. కేటీదొడ్డి మండలంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.. ఉత్తమ రైతులను సన్మానించారు..