కామారెడ్డి : జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని చంద్రు తండా, సోమరపేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 5.5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.100 లీటర్ల బెల్లం ఊటని ధ్వంసం చేసి లావుడ్య ఫకీరా, చిట్టివేని నర్సయ్య అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
షాకింగ్ : స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలు